బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జగన్ గౌడ్

79பார்த்தது
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జగన్ గౌడ్
మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామపంచాయతీ పరిధిలో జోరుగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని బుధవారం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మహేష్, లక్ష్మీప్రసాద్ గౌడ్, నరేష్ గౌడ్, నరసింహ, శంకర్, దుర్గ, పత్తి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி