బోడుప్పల్ మేయర్ గా అజయ్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ

77பார்த்தது
బోడుప్పల్ మేయర్ గా అజయ్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ
బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్. బోడుప్పల్ నగర అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి, డిప్యూటి మేయర్ కొత్త శ్రావంతి కిషోర్ గౌడ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி