వరద బాధితుల కోసం పోలీసుల ముందడుగు.. విరాళం అందజేత

85பார்த்தது
వరద బాధితుల కోసం పోలీసుల ముందడుగు.. విరాళం అందజేత
తెలంగాణాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు వచ్చి ప్రజలు అతలాకుతలం అవ్వడంతో సీఎం సహాయనిధికి ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తెలంగాణ పోలీసులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11,06,83,571ల విరాళం అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ చెక్ ను అందజేశారు.

தொடர்புடைய செய்தி