ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న గ్యాంగ్ అరెస్ట్

64பார்த்தது
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్. నిరుద్యోగులను టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న షైక్ బడే సాహెడ్, మాలిక్ లక్ష్మణా చారి అనే వ్యక్తులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. గ్యాంగ్ 5. 6 కోట్లు వసూలు చేసినట్లు ప్రాధమికంగా గుర్తించము. 4లక్షల రూపాయలు, లాప్ టాప్, ఫెక్ ఆధార్ కార్డ్స్, ఫెక్ డాకుమెంట్స్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం

தொடர்புடைய செய்தி