సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రతినిధులు

52பார்த்தது
రక్షా బంధన్‌ సందర్భంగా. సోమవారం హైదరాబాద్ లో ‌ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవం త్‌కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద రేవంత్‌కు రాఖీలు కట్టారు.

தொடர்புடைய செய்தி