ఇంజనీరింగ్ అధికారులతో కార్పొరేటర్ సమావేశం

73பார்த்தது
షేక్ పేట్ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. పెండింగ్ అభివృద్ది పనులు, సమస్యలపై చర్చించారు. అభివృద్ది పనులను త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி