బిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం: కార్పొరేటర్

69பார்த்தது
బిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం: కార్పొరేటర్
బిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని బౌద్దనగర్ డివిజన్ కార్పొరేటర్ జి.హెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్ అన్నారు. సోమవారం రోడ్ నెంబర్ 01 టూ 04 పరిధిలో సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ మద్దతుగా గడప గడపకూ తిరిగి కరపత్రాలు అందజేశారు. వారి వెంట మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, రాజేష్, మహిళలు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி