ఖైరతాబాద్ వినాయకుడు వద్ద భక్తుల రద్దీ

72பார்த்தது
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయక చవితి నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో పోలీసులు అదుపుచేయలేకపోతున్నారు. సరైన క్యూ లైన్లు లేకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

தொடர்புடைய செய்தி