ఘనంగా దర్బార్ మైసమ్మకు ప్రత్యేక పూజలు

56பார்த்தது
హైదరాబాద్ పాతబస్తీ బోనాలను పురస్కరించుకొని ఆదివారం కార్వాన్ నియోజకవర్గంలోని దర్బార్ మైసమ్మ దేవాలయంలో ఘనంగా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, దానం నాగేందర్ తదితర నాయకులు అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

தொடர்புடைய செய்தி