పాత బస్తీ నుంచి నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులు

76பார்த்தது
పాత బస్తీ నుంచి నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులు
గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పాతబస్తీలోని ఉప్పుగూడ, కందికల్ గేట్, గౌలిపుర, లాల్ దర్వాజా మొదలగు ప్రాంతాల నుండి భక్తులు గణేశ్ విగ్రహాలతో భారీగా తరలివస్తున్నారు. వినాయక విగ్రహాలను అందంగా తీర్చిదిద్ది అలంకరించిన వాహనాలపై, నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు.

தொடர்புடைய செய்தி