మోత మోగించి సంఘీభావం

2257பார்த்தது
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా “మోత మోగిద్దాం” కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో పాల్గొన్నట్లు తెలుగుదేశం సీనియర్ నాయకులు అడుసుమిల్లి శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నిరసనలో భాగంగా భూర ఊది, గంట కొట్టి మరియు పాత్రలను గారిటెలతో మోత మోగించి సంఘీభావం తెలియజేయడం జరిగిందని తెలియజేసారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி