అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం

72பார்த்தது
అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద వేగంగా డివైడర్ నీ ఢీకొట్టి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా మృతి చెందాగా ఇద్దరికి తీవ్ర గాయలతో పరిస్థితి విషమంగా ఉన్నారు. నల్లగొండ నుండి ఇసిఐఎల్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி