కంగనా రనౌత్ దిష్టిబొమ్మ దహనం

66பார்த்தது
ఎమర్జెన్సీ సినిమాపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సమాజ్ హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ. సోమవారం గౌలిగూడా సెంట్రల్ గురుద్వారా సాహెబ్ వద్ద కంగనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ. ఆమె దిష్టి బొమ్మ దహనం చేశారు. రైతుల సంఘం నాయకులపై, ఎమర్జెన్సీ సినిమా పట్ల అనుచితంగా మాట్లాడారని పేర్కొన్నారు. రైతుల ఉద్యమానికి అన్ని వర్గాలు మద్దతు తెలిపియన్నారు.

தொடர்புடைய செய்தி