అర్హులైన జర్నలిస్ట్లకు ఇంటి స్థలాలు

63பார்த்தது
అర్హులైన జర్నలిస్ట్లకు ఇంటి స్థలాలు వస్తాయని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా సీనియర్ జర్నలిస్ట్ కలుకురి రాములు ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయనను సన్మానించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే యూనియన్ పోరాటాల ఫలితంగానే అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, బస్పాసులు వచ్చాయని గుర్తు చేసారు.

தொடர்புடைய செய்தி