నిందితులను కఠినంగా శిక్షించలంటూ చార్మినార్ వద్ద నిరసన

64பார்த்தது
కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారన్ని ఖండిస్తూ పాతబస్తీలో స్థిరపడ్డ బెంగాల్ వసూలు చార్మినార్ వద్ద సోమవారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కోల్కతా లో పీజీ వైద్యురాలిపై హత్యచార ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி