భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శిగా ప్రమోద్

77பார்த்தது
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శిగా ప్రమోద్
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సనతనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కార్యదర్శిగా బేగంపేటకు చెందిన భైరం ప్రమోద్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్సవ సమితి కన్వీనర్ నర్సింగం సతీష్ ప్రమోద్ కి శనివారం నియామక లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు సాగుతున్నాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி