గ్రంథాలయ నిర్మాణ పనులు ప్రారంభం

56பார்த்தது
గ్రంథాలయ నిర్మాణ పనులు ప్రారంభం
గ్రంథాలయాలు నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని పురానాపూల్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ సున్నం రాజమోహన్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేసి స్థానికులకు గ్రంధాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி