రక్షపురంలో భాజపా ధర్నా

76பார்த்தது
రక్షపురంలో భాజపా ధర్నా
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రక్షపురం భూలక్ష్మీ దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భాజపా నాయకులు ఆందోళన చేశారు. భాజపా నాయకురాలు కె.మాదనీత మాట్లాడుతూ.. గుడిలోకి సీసీ కెమెరాలు ఉన్న దుండగులు చొరబడి అమ్మ వారి విగ్రహాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేస్తామని, ఆలయ విస్తరణకు అనుమతిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

தொடர்புடைய செய்தி