మట్టి ప్రతిమల పంపిణి

58பார்த்தது
మట్టి ప్రతిమల పంపిణి
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ ఉదయ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కాల్వగడ్డ హనుమాన్ దేవాలయం వద్ద శుక్రవారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మైల్ నవీన్ కుమార్, పవన్ కుమార్ , సంతోష్ కుమార్, సచిన్, నరేందర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி