ఉన్న రోడ్డును త్రవ్వరు... కొత్త రోడ్డు వేయడం మరిచారు...

55பார்த்தது
నల్లకుంట డివిజన్ రత్ననగర్ బస్తీలో నూతనంగా నూతనంగా రోడ్డు వేయడానికి గత నాలుగు నెలల క్రితం రోడ్డును తవ్వి వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బస్తీలో కొత్త రోడ్డును వేయడంలో కాంట్రాక్టర్, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని బస్తివాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు గుంతల మయంగా మారడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే కొత్త రోడ్డు వేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி