త్వరలోనే మార్కెట్‌లోకి రానున్న 'హోండా యాక్టీవా ఈవీ'

64பார்த்தது
త్వరలోనే మార్కెట్‌లోకి రానున్న 'హోండా యాక్టీవా ఈవీ'
హోండా యాక్టివా పేరుకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అందుకే 'హోండా యాక్టివా ఈవీ' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి హోండా తన టెక్నాలజీతో పూర్తి చేసి యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2025లో భారత్‌లో విడుదల చేయనుందని సమాచారం. తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శనకు వస్తుందని భావిస్తున్నట్టుగా హోండా టూ-వీలర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ చెప్పారు.

தொடர்புடைய செய்தி