ఇక్రిశాట్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌గా హిమాన్షు పాఠక్

58பார்த்தது
ఇక్రిశాట్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌గా హిమాన్షు పాఠక్
ఇక్రిశాట్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్ హిమాన్షు పాఠక్‌ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్రిశాట్‌ ఆవిర్భావం జరిగిన తర్వాత డీజీగా నియమితులైన తొలి భారతీయుడిగా పాఠక్‌ గుర్తింపు పొందారు. ఆయన నేలల పరిశోధనా శాస్త్రం (సోయిల్‌ సైన్స్‌)లో పీహెచ్‌డీ చేశారు. దేశంలోని పలు ఐసీఆర్‌ఏ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు.

தொடர்புடைய செய்தி