ఇకపై వారికి మాత్రమే శబరిమలకు అనుమతి

60பார்த்தது
ఇకపై వారికి మాత్రమే శబరిమలకు అనుమతి
శబరిమలకు సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న భక్తులను మాత్రమే శబరిమలకు అనుమతించాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం పినరయి విజయన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రతి రోజూ 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி