భారీ వరదలు.. ఈ చిన్నారుల ఆవేదన వింటే కన్నీళ్లు ఆగవు (వీడియో)

58பார்த்தது
ఏపీలోని భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఇద్దరి పిల్లల వర్షాల కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఓ మీడియా ప్రతినిధికి తెలిపారు. రెండు రోజుల క్రితం మిద్దెల పైన నిల్చొని పిలుస్తుంటే ఫుడ్ ఇవ్వడానికి ఎవరు రాలేదని, డ్రోన్లు ఎగరేస్తున్నారు కానీ ఎంత సేపు పిలిచినా రావడంలేదని.. కొంతమంది ఫుడ్ ఇవ్వడం లేదని, ఫుడ్ కోసం డబ్బులు అడుగుతున్నారని పిల్లలు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி