ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు కష్టాలు తెచ్చి పెడుతుంది: హరీష్ రావు (వీడియో)

57பார்த்தது
తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు కష్టాలు తెచ్చి పెడుతుందని అన్నారు. లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతోంది. ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా అక్కడ కూడా పంట పొలాలకు నీరివ్వలేని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఖమ్మం వెళ్లాలంటే గండిపడ్డ కాలువ పక్క నుంచి వెళ్తారు. అక్కడ ఆగి ఎందుకు ఇంక పూడ్చివేయట్లేదని ఒక్క రివ్యూ అయినా చేశారా? అని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி