రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్
లాయిమెంట్ గ్యారంటీ స్కీమ
్ ద్వారా రైతులకు పశువుల పాక నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అలాగే దీనిపై సబ్సిడీ కూడా ఇస్తోంది. ఈ
పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు సమీప బ్యాంక్కు వెళ్లి ఆన్లైన్లో అప్లికేషన్ ఫారమ్ను నింపాల్సి ఉంటుంది. మరి ఇంక
ెందుకు ఆలస్యం వెంటనే మీ సమీప బ్యాంక్కు వెళ్లి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి.