గుంటూరు మీదుగా వెళ్లనున్న గోదావరి, మరికొన్ని రైళ్లు

83பார்த்தது
గుంటూరు మీదుగా వెళ్లనున్న గోదావరి, మరికొన్ని రైళ్లు
మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం సమీపంలో ట్రాక్‌ మరమ్మతులు పూర్తయినప్పటికీ కొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. హైదరాబాద్‌/సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే గోదావరి, గరీబ్‌రథ్‌ రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. గోదావరి వరంగల్‌ మీదుగా కాకుండా పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా ప్రయాణించనుంది. దీంతో పాటు MBNR-విశాఖ, ముంబై ఎల్‌టీటీ-విశాఖ, SEC-కాకినాడ టౌన్‌, బీదర్‌-MTM రైళ్లు సైతం గుంటూరు మీదుగా వెళ్లనున్నాయి.

தொடர்புடைய செய்தி