గణనాథుడికి రూ.54 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరణ (వీడియో)

74பார்த்தது
ఏపీలోని కర్నూలులో గణేశ్‌ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఎమ్మిగనూరులో కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దిన వినాయకుడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. శక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో నాణేలు, రూ.10-రూ.500 నోట్లతో దాదాపు రూ.54 లక్షల కరెన్సీతో విఘ్నేశ్వరుడిని, మండపాన్ని అలంకరించారు. దీనికోసం 15 రోజులపాటు శ్రమించినట్టు నిర్వాహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி