గణపయ్య పూజ.. ఈ మంత్రాలు పఠించాలి!

58பார்த்தது
గణపయ్య పూజ.. ఈ మంత్రాలు పఠించాలి!
వినాయకుడికి పూజ చేసే సమయంలో కొన్ని మంత్రాలు చదివితే చాలా మంచిది. ఈ మంత్రాలను పఠించడం వల్ల తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది.

1. ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్వఘ్నం కురమేదేవ సర్వకార్యేషు సర్వదా
2. ఓం గం గణపతియే నమ:
3. ఓం ఏకదంతాయ విద్మహే, వక్రతుండా ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్
4. ఓం విఘ్ననాశాయ నమ:
5. ఓం గజకర్ణకాయ నమ:

தொடர்புடைய செய்தி