పసుపుల బ్రాంచ్ కెనాల్ ను సందర్శించిన మంత్రి

68பார்த்தது
శుక్రవారం కోడేరు మండల పరిధిలోని పసుపుల బ్రాంచి కెనాల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ. కెనాల్ వెంబడి జమ్ము తదితర ఏమన్నా అడ్డంకులు ఉన్న అన్ని తొలగించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు ల్లేకుండా చూడాలని సూచించారు.

தொடர்புடைய செய்தி