పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

53பார்த்தது
పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
మరికల్ మండలం జిన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేదని నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రహరీ గోడ నిర్మించే విధంగా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி