అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

59பார்த்தது
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
ఉట్కూరు మండలం కొత్తపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నట్లు ఎస్సై కృష్ణంరాజు తెలిపారు. ఎండి అబ్దుల్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేసి పట్టుకున్నట్లు చెప్పారు. మొత్తం 7. 80 క్వింటాళ్ల సీజ్ చేసి రెవెన్యూ అధికారి కళప్ప పంచనామా మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி