నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

63பார்த்தது
నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు
వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2025- 26విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశము కొరకు ప్రవేశ ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్ లైన్లో దరఖాస్తు గడువును పరిపాలనా కారణాల రీత్యా ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ పి. భాస్కర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி