రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

63பார்த்தது
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్ లో మిలాద్-ఉన్-నబి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సోమవారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల కోత్వాల్ తో కలిసి ప్రారంభించారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி