మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన పవన్ కుమార్ రెడ్డి

62பார்த்தது
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన పవన్ కుమార్ రెడ్డి
కల్వకుర్తి నియోజకవర్గం కలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన కావలి లాలమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డోకుర్ పవన్ కుమార్ రెడ్డి మృతురాలి కుటుంబానికి ప్రత్యేక సానుభూతి తెలియజేయడంతో పాటు వారి కుటుంబానికి మూడు వేల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

தொடர்புடைய செய்தி