బ్రెయిన్ స్ట్రోక్ తో లెక్చరర్ మృతి

82பார்த்தது
బ్రెయిన్ స్ట్రోక్ తో లెక్చరర్ మృతి
కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న మహమ్మద్ నయిం ( 51) మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడని సంబంధిత అధ్యాపకులు తెలిపారు. నయిం మృతి పట్ల కళాశాల ప్రిన్సిపల్ రామ్ రెడ్డి, సదానందం గౌడ్లు సంతాపం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி