శృతి మరణంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలి: ఎమ్మెల్యే అనిరుధ్

67பார்த்தது
శృతి మరణంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలి: ఎమ్మెల్యే అనిరుధ్
జడ్చర్లకు చెందిన శృతి హైదరాబాద్ లో ఓ హోటల్ లో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి స్పందిస్తూ, చదువు కోసం వెళ్లి హత్యకు గురికావడం బాధాకరమన్నారు. నర్సింగ్ విద్యార్థి శృతి మరణంపై పోలీస్ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టాలన్నారు. శృతి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను త్వరగా పట్టుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி