ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

61பார்த்தது
ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్
సెప్టెంబర్ 17 న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాట్లపై కలెక్టరేట్ అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణా రావు హాజరై జాతీయపథకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఉదయం 10: 00 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరేస్తారని అన్నారు.

தொடர்புடைய செய்தி