5వ తరగతి విద్యార్థికి బంగారు పతకం

59பார்த்தது
5వ తరగతి విద్యార్థికి బంగారు పతకం
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలంలోని ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఐదవ తరగతి విద్యార్థి ఎం. నిశాల్ ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 విభాగం యోగ పోటీలలలో బంగారు పతకం సాధించాడు. వచ్చే నెల 3 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. దీంతో సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ శిరీష, వ్యాయామ ఉపాధ్యాయుడు జబ్బార్ అలీ, పాఠశాల సిబ్బంది అభినందించారు.

தொடர்புடைய செய்தி