వక్స్ బోర్డు సవరణలపై తప్పుడు ప్రచారలొద్దు: ఎంపీ అరుణ

70பார்த்தது
నిరుపేద ముస్లింలకు న్యాయం చేసేందుకే వక్స్ బోర్డులో సవరణలు అని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఆదివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. వక్స్ బోర్డు భూ భాధితులు, అన్నివర్గాల అభిప్రాయాలు తెలుసుకునేందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటయిందన్నారు. దేశంలోని జేపీసీ అన్ని వర్గాల వాదనలు వింటోంది. ఈ నెలాఖరున తెలంగాణకు జేపీసీ పంపే రిప్రెసెంటేషన్ లోని సమస్య తీవ్రతను బట్టి జేపీసీ మీ అభిప్రాయాలు తెలుసుకుంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி