ఆరోగ్యకరమైన భారత నిర్మాణానికి అవగాహన ర్యాలీ

65பார்த்தது
స్వచ్ఛమైన ఆరోగ్య వంతమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరం పాటు పడదామని మహబూబ్ నగర్ పురపాలక కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. స్వచ్ఛ హీ సేవ- 2024 కార్యక్రమాలు పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వివిధ కళాశాలల విద్యార్థులతో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నివాస గృహాలను ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కమిషనర్ అన్నారు.

தொடர்புடைய செய்தி