డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం

53பார்த்தது
డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం
పాలమూరు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో 2021-22 సంవత్సరంలో 6 వ సెమిస్టర్ ఫెయిల్ అయిన వారికి పరీక్ష రాసే అవకాశం కల్పించామని పీయూ పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ శనివారం తెలిపారు. ఈ నెల 26 వరకు పరీక్ష ఫీజులు చెల్లించాలని, అదనంగా రుసుముతో చెల్లించే అవకాశం లేదని పేర్కొన్నారు. అక్టోబర్ 3 న ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల మహబూబ్ నగర్ లో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. www. palamuruuniversity. com సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி