రామన్ పాడు నుంచి 5 వేల క్యూసెక్కులు విడుదల

78பார்த்தது
రామన్ పాడు నుంచి 5 వేల క్యూసెక్కులు విడుదల
దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా మదనాపురం రామన్ పాడు జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. కోయిల్ సాగర్, మన్నెవాగు, ఊక చెట్టు వాగులతో పాటు సరళాసాగర్, శంకర సముద్రం నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం అధికారులు రామన్ పాడు జలాశయం ఒక గేటు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ రనిల్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி