ప్రతి నెల పెన్షన్ దారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ప్రభుత్వం

84பார்த்தது
ప్రతి నెల పెన్షన్ దారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ప్రభుత్వం
అయిజ మున్సిపాలిటీ పరిధిలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ దారులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్. రామచంద్రారెడ్డిని గురువారం కలిసారు. ఆయన 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు సక్రమంగా అందించలేదని, రెండు నెలల తరువాత కూడా పెన్షన్ దారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி