నూతన ఆగ్రో ఫార్మ్ ల్యాండ్ కార్యక్రమానికి హాజరైన దొడ్డెప్ప

69பார்த்தது
నూతన ఆగ్రో ఫార్మ్ ల్యాండ్ కార్యక్రమానికి హాజరైన దొడ్డెప్ప
నూతన ఆగ్రో ఫార్మ్ ల్యాండ్ ప్రారంభానికి ముఖ్య అతిధిగా అలంపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డెప్ప హాజరైనారు. ఈడిగోనిపల్లి గ్రామానికి చెందిన రమేష్ వ్యవసాయ పొలంలో రమేష్, వీరేష్ లు నిర్వహిస్తున్న ఫార్మ్ ల్యాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం దొడ్డెప్ప పాల్గొని మాట్లాడారు. భూమి మీద పెట్టుబడి పెట్టినవారు నష్టపోయే అవకాశం ఉండదని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி