భూంపూరం గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

79பார்த்தது
భూంపూరం గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపూరం గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగు తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మేకల ఆంజనేయులు మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో ప్రశాంతంగా అందరూ సుఖసంతోషాలతో ఉన్నారు అంటే ఈ దేశాన్ని ఏలుతున్న మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ పరిపాలన కారణం అన్నారు.

தொடர்புடைய செய்தி