సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

57பார்த்தது
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను ఎమ్మెల్యే వంశీకృష్ణ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధవి, వివిధ మండలాల తాసిల్దారులు, మాజీ ఎంపీపీ రామనాథం, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி