2.21 లక్షల చింతగింజలతో గణేశుడి రూపం (వీడియో)

52பார்த்தது
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల వినూత్నంగా రూపొందించిన వినాయక ప్రతిమలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కర్ణాటకలోని బెలగావిలో 2.21 లక్షల కొబ్బరికాయలతో చేసిన గణనాథుడి రూపం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని సునీల్ అనే కళాకారుడు రూపొందించారు. పర్యావరణహితమైన ఈ వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி