సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

77பார்த்தது
సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు సెప్టెంబరు 25 వరకు పొడిగించింది. సీఎం కేజ్రీవాల్‌తోపాటు ఈ కేసులో ఇతర నిందితులను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు బుధవారం హాజరుపరిచారు. మరో వైపు ఈ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌పై తీర్పును సెప్టెంబరు 5న సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி