ఈ ఆకు తింటే కిడ్నీల్లో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి

78பார்த்தது
ఈ ఆకు తింటే కిడ్నీల్లో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి
కిడ్నీలో రాళ్లు కరగడానికి కొండపిండి ఆకు దివ్య ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున బ్రేక్ ఫాస్ట్‌కు అరగంట ముందు కొండపిండి ఆకుల నుంచి తీసిన రసాన్ని ఒక టీ గ్లాసు తాగాలి. లేదా ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని రోజూ 2 టీ స్ఫూన్ల పొడిని అరగ్లాసు నీటిలో కలిపి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. ఇలా సుమారు 20-30 రోజుల వరకూ తాగాలి.

தொடர்புடைய செய்தி